ప్రధాన మంత్రి కార్యాలయం

జైపూర్‌లో పత్రిక గేట్‌ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 07 SEP 2020 4:42PM by PIB Hyderabad

జైపూర్‌లోని పత్రిక గేట్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 సెప్టెంబర్ 8 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు.

జైపూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్ లో పత్రిక గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఐకానిక్ గేట్‌ను నిర్మించింది.

ఈ సందర్భంగా గ్రూప్ చైర్మన్ రాసిన రెండు పుస్తకాలను కూడా ప్రధాని శ్రీ మోదీ విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమం డిడి న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

***



(Release ID: 1652013) Visitor Counter : 164