ప్రధాన మంత్రి కార్యాలయం
అషుర రోజున ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) త్యాగాన్ని స్మరించుకున్న ప్రధానమంత్రి
Posted On:
30 AUG 2020 11:30AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈరోజు అషుర దినం సందర్భంగా ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ,
" ఇమామ్ హుస్సేన్ కు సత్యం, న్యాయం, విలువలు తప్ప మరేదీ ముఖ్యం కాదు. ఆయన సమానత్వం, నిష్పక్షపాతాన్ని నొక్కి చెప్పారు. ఇది ఎంతో మందికి బలాన్నిస్తున్నది " అని పేర్కొన్నారు.
***
(Release ID: 1649877)
Visitor Counter : 116
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam