ప్రధాన మంత్రి కార్యాలయం

పద్మ శ్రీ రెన్ సోనమ్ శెరింగ్ లెప్ చా కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 30 JUL 2020 4:26PM by PIB Hyderabad

పద్మ శ్రీ రెన్ సోనమ్ శెరింగ్ లెప్ చా కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘పద్మ శ్రీ రెన్ సోనమ్ శెరింగ్ లెప్ చా గారు ఒక బహుముఖీన వ్యక్తిత్వ సంపన్నులు.  ఆయన ఘనమైనటువంటి లెప్ చా సంస్కృతి కి జనప్రియత్వాన్ని సంతరించేందుకు అసాధారణమైన ప్రయాసలకు పూనుకొన్నారు.  ఆయన యొక్క కృతులు భిన్న తరాల లో మన్నన కు పాత్రం అయ్యాయి.  ఆయన మరణం తో కలత చెందాను. ఆయన కుటుంబానికి మరియు ప్రశంసకుల కు ఇదే నా సంతాపం. ఓం శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.


 

***



(Release ID: 1642504) Visitor Counter : 153