ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గాంగ్‌టక్‌లో పద్మ పురస్కార విజేతలతో, ప్రముఖులతో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 7:30AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం సిక్కిమ్ ‌లోని గాంగ్‌టక్‌‌లో పర్యటించిన సందర్భంగా, పద్మ పురస్కార విజేతలతో పాటు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ -
‘‘గాంగ్‌టక్‌లో ఇంతకు ముందు రోజు సాయంత్రం పద్మ పురస్కార విజేతలతో, వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖులతో సమావేశమయ్యాను. వారితో అనేక అంశాలపై  చర్చించడం చక్కని అనుభూతిని ఇచ్చింది’’ అని తెలిపారు.


(రిలీజ్ ఐడి: 2256157) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada