ప్రధాన మంత్రి కార్యాలయం
'మీ డబ్బు, మీ హక్కు' ఉద్యమంలో పాల్గొనాలని పౌరులకు ప్రధానమంత్రి పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
10 DEC 2025 9:18AM by PIB Hyderabad
'మీ డబ్బు, మీ హక్కు' ఉద్యమంలో పౌరులు పాల్గొనాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా సొమ్ము, డివిడెండ్లు, ఇతర ఆర్థిక ఆస్తులను ప్రజలు తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో లింక్డ్ఇన్ బ్లాగును పంచుకుంటూ, శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
"మర్చిపోయిన ఆర్థిక ఆస్తులను కొత్త అవకాశాలుగా మార్చుకునేందుకు వీలుంది. 'మీ డబ్బు, మీ హక్కు' ఉద్యమంలో భాగమవ్వండి!
https://www.linkedin.com/pulse/your-money-right-narendra-modi-bo19f
@LinkedIn”
(రిలీజ్ ఐడి: 2254333)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam