ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతికి ప్రధాని సంతాపం

प्रविष्टि तिथि: 20 FEB 2026 9:31AM by PIB Hyderabad

షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందిమేఘాలయ ప్రజలకు చేసిన సేవలకు ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారుఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకుస్నేహితులకుమద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’.


(रिलीज़ आईडी: 2230640) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam