ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ వీ.కే. మల్హోత్రాకు నివాళి అర్పించిన ప్రధానమంత్రి
Posted On:
30 SEP 2025 2:21PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దివంగత శ్రీ వీ.కే. మల్హోత్రాకు నివాసంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన కృషిని మోదీ గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఆయన చేసిన పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"దివంగత శ్రీ వీ.కే. మల్హోత్రా గారి నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించాను. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశాను. ఢిల్లీ అభివృద్ధికి, మన పార్టీ సుపరిపాలన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది."
***
MJPS/ST
(Release ID: 2173380)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam