ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ సంప్రదాయ వైద్య రంగంలో వచ్చిన గొప్ప మార్పు ప్రజలకూ, ప్రపంచానికీ ఎలా ఉపయోగపడుతున్నదీ తెలిపే వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2025 3:02PM by PIB Hyderabad
దేశ సంప్రదాయ వైద్య రంగంలో చోటుచేసుకున్న గణనీయమైన మార్పు... ప్రజలూ, ప్రపంచ భవిష్యత్తుకు దోహదపడుతున్న విధానాన్ని ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి ప్రతాప్ రావు రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఎక్స్’’ లో ఈ విధంగా పోస్టు చేసింది.
‘‘దేశ సంప్రదాయ వైద్య రంగంలో చోటుచేసుకున్న గణనీయమైన మార్పు... ప్రజలూ, ప్రపంచ భవిష్యత్తుకు దోహదపడుతున్న విధానాన్ని ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి ప్రతాప్ రావు తన వ్యాసంలో ప్రస్తావించారు. తప్పక చదవండి’’
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2170139)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam