ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్లోబల్ ఫుడ్ బాస్కెట్‌గా భారత్… వ్యూహాత్మక వేదికగా వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 ఓ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 SEP 2025 1:10PM by PIB Hyderabad

గ్లోబల్ ఫుడ్ బాస్కెట్‌గా భారత్ మారేందుకు వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 ఒక వ్యూహాత్మక వేదికగా ఎలా సహకరించగలదో వివరించిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
 

కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాసవాన్ ‘‘ఎక్స్‌’’లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి స్పందన:
‘‘ 
భారత్  గ్లోబల్ ఫుడ్ బాస్కెట్‌గా మారేందుకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 ’ ఒక వ్యూహాత్మక వేదికగా ఎలా తోడ్పడగలదో కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాసవాన్ (@iChiragPaswan) ఈ వ్యాసంలో వివరించారుఈ వ్యాసాన్ని తప్పక చదవండి.’’ 

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2170083) आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali-TR , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam