ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2025లో 57 కేజీల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని గెలిచిన బాక్సర్ జైస్మిన్ లంబోరియా.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2025 7:36PM by PIB Hyderabad

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2025లో 57 కేజీల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని భారతీయ మహిళా బాక్సర్ జైస్మిన్ లంబోరియా చేజిక్కించుకొన్నారుఆమె సాధించిన ఈ ప్రశంసనీయ విజయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను ఈ రోజు అభినందించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి నమోదు చేస్తూ-
‘‘
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2025లో 57 కేజీల కేటగిరీలో విజేతగా నిలిచిన మహిళా బాక్సర్ జైస్మిన్ లంబోరియా (@BoxerJaismine)కు అభినందనలుఅద్భుతంగా ఉన్న ఆమె ఆటతీరు రాబోయే కాలంలో అనేక మంది క్రీడాకారులకుక్రీడాకారిణులకు స్ఫూర్తిని అందిస్తుందిఆమె భవిష్యత్తులో మరింతగా రాణించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

(రిలీజ్ ఐడి: 2166903) సందర్శకుల సూచీ సంఖ్య : : 25