ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా మారిన భారతీయ ఓడరేవుల పరిణామాన్ని వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 24 JUL 2025 1:54PM by PIB Hyderabad

విస్తరణయాంత్రీకరణడిజిటలీకరణసులభతర వ్యాపార నిర్వహణ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా మారిన భారత నౌకాశ్రయాల పరిణామ క్రమాన్ని వివరించిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

కేంద్ర మంత్రి శ్రీ సర్భానంద సోనోవాల్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..:

‘‘విస్తరణయాంత్రీకరణడిజిటలైజేషన్సులభతర వ్యాపార విధానాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా భారత నౌకాశ్రయాలు ఎలా అభివృద్ధి చెందాయో కేంద్ర మంత్రి శ్రీ @sarbanandsonwal వివరించారుఇప్పుడు భారతీయ సంస్థలతో ప్రధాన నౌకానిర్మాణ సంస్థలు కలసి పని చేస్తున్నాయిమరిన్ని ఉద్యోగాలుపెట్టుబడులకు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.’’


(Release ID: 2147869)