ప్రధాన మంత్రి కార్యాలయం
మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక పాత్రను వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
19 JUL 2025 1:21PM by PIB Hyderabad
మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక ముందడుగని స్పష్టం చేసే ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టుకి ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
“మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక ముందడుగు ఎలా అవుతుందో కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చక్కగా వివరించారు. ఒకసారి చదవండి!”
*****
MJPS/SR
(Release ID: 2146098)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam