ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక పాత్రను వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 19 JUL 2025 1:21PM by PIB Hyderabad

 మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక ముందడుగని స్పష్టం చేసే ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఎక్స్’ వేదికగా చేసిన పోస్టుకి ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక ముందడుగు ఎలా అవుతుందో కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ చక్కగా వివరించారుఒకసారి చదవండి!”

 

*****

MJPS/SR


(Release ID: 2146098)