ప్రధాన మంత్రి కార్యాలయం
గోవాలోని శిర్గావ్ తొక్కిసలాటలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం
Posted On:
03 MAY 2025 9:12AM by PIB Hyderabad
గోవాలోని శిర్గావ్లో తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“గోవాలోని శిర్గావ్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు సేవలందిస్తోంది: ప్రధానమంత్రి @narendramodi”
(Release ID: 2126529)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam