ప్రధాన మంత్రి కార్యాలయం
వాషింగ్టన్ డీసీలో దుర్ఘటన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
Posted On:
31 JAN 2025 9:09AM by PIB Hyderabad
వాషింగ్టన్ డీసీలో జరిగిన దుర్ఘటన ప్రాణ నష్టానికి దారి తీసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు కూడా శ్రీ మోదీ సంతాపం తెలిపారు. ఈ శోక సమయంలో అమెరికా ప్రజలకు బాసటగా నిలుస్తామని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశంలో -
‘‘వాషింగ్టన్ డీసీలో జరిగిన దు:ఖ దాయక దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధపడ్డాను.
బాధితుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం.
ఈ శోక సమయంలో మేం అమెరికా ప్రజలకు బాసటగా ఉంటాం. @realDonaldTrump” అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(Release ID: 2106344)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam