ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 12న మానసిక ఆరోగ్యంపై ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 FEB 2025 1:32PM by PIB Hyderabad

మానసికదైహిక ఆరోగ్యం గురించి చర్చించేందుకు ‘ఎక్జామ్ వారియర్లు’ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అందువల్లఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ అంశానికే కేటాయించాంఇది ఫిబ్రవరి 12న ప్రసారమవుతుంది” అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పై ప్రధాని ఇలా పోస్టు చేశారు:

#ExamWarriors లో సాధారణంగా చాలామంది చర్చించాలని కోరుకునే అంశం మానసిక ఆరోగ్యంఅందుచేత ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ఈ అంశంపై ఒక ప్రత్యేక ఎపిసోడ్ ని సిద్ధం చేశాంఇది రేపుఅంటే ఫిబ్రవరి 12న ప్రసారమవుతుందిఈ అంశం పట్ల ఎంతో ఆసక్తి చూపే @deepikapadukone ఈ కార్యక్రమంలో భాగమై ప్రసంగిస్తారు” అని పేర్కొన్నారు.

***

MJPS/VJ/SKS


(रिलीज़ आईडी: 2101806) आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Assamese , Odia , Nepali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada