ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ని కలిసిన పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ

Posted On: 28 DEC 2024 9:10PM by PIB Hyderabad

పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ శ్రీ అరవింద్ శ్రీనివాస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆదివారం కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో అరవింద్ శ్రీనివాస్ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“మిమ్మల్ని కలిసి కృత్రిమ మేధ, దాని ఉపయోగాలు, దాని పరిణామంపై చర్చించడం చాలా సంతోషాన్నిచ్చింది. @perplexity_aiతో మీరు గొప్ప పని చేస్తుండడం హర్షణీయం. మీ భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.” 

 

 

***

MJPS/SR


(Release ID: 2088779) Visitor Counter : 46