ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి ని కలిసిన పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ
Posted On:
28 DEC 2024 9:10PM by PIB Hyderabad
పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ శ్రీ అరవింద్ శ్రీనివాస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆదివారం కలిశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో అరవింద్ శ్రీనివాస్ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“మిమ్మల్ని కలిసి కృత్రిమ మేధ, దాని ఉపయోగాలు, దాని పరిణామంపై చర్చించడం చాలా సంతోషాన్నిచ్చింది. @perplexity_aiతో మీరు గొప్ప పని చేస్తుండడం హర్షణీయం. మీ భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.”
***
MJPS/SR
(Release ID: 2088779)
Visitor Counter : 46
Read this release in:
Odia
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam