ప్రధాన మంత్రి కార్యాలయం
కాంస్యం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్ కు ప్రధాని అభినందనలు
प्रविष्टि तिथि:
04 SEP 2024 10:25AM by PIB Hyderabad
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 విభాగంలో కాంస్యం గెలుపొందిన సుందర్ సింగ్ గుర్జర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.
ప్రధానమంత్రి ‘ఎక్స్’ లో చేసిన పోస్ట్:
‘‘పారాలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రోలో సుందర్ సింగ్ గుర్జర్ అద్భుత ప్రదర్శన చేసి కాంస్యం సాధించారు. ఆయన అంకితభావం, ఆటతీరు అత్యద్భుతం. ఈ విజయానికి అభినందనలు! #Cheer4Bharat’’.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2051718)
आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam