ప్రధాన మంత్రి కార్యాలయం

కాంస్య పతక విజేత మనీషా రాందాస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు

Posted On: 02 SEP 2024 9:13PM by PIB Hyderabad

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ ఎస్ యూ 5 విభాగంలో కాంస్యం సాధించిన మనీషా రాందాస్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.

‘‘పారాలింపిక్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ ఎస్ యూ 5 విభాగంలో కాంస్యం సాధించేందుకు మనీషా రాందాస్ గొప్ప ప్రయత్నం చేశారు. ఈ విజయానికి ఆమె అంకితభావం, పట్టుదలే కారణం. ఆమెకు అభినందనలు.  #Cheer4Bharat"



(Release ID: 2051241) Visitor Counter : 31