ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రజల చెంతకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన సాఫల్య సందేశం
Posted On:
28 AUG 2024 1:30PM by PIB Hyderabad
అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకుపోయేందుకు ఉద్దేశించిన ‘‘జన్ ధన్ యోజన’’ కార్యక్రమం ఈ రోజుతో పది వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా, ఈ పథకం విజయాన్ని చాటి చెబుతూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే పది సంఖ్యలు, వాటి గురించి వివరణ ఉన్న ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ మాధ్యమంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘జన్ ధన్ యోజన సాధించిన విజయం ఏ స్థాయిలో ఉన్నదీ సృజనాత్మకంగా వెల్లడించిన ఈ సందేశాన్ని గమనించండి. #10YearsOfJanDhan’’
***
MJPS/RT
(Release ID: 2049371)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam