ప్రధాన మంత్రి కార్యాలయం

స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గాశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 04 JUL 2024 9:44AM by PIB Hyderabad

స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ లో :

‘‘స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన బోధనలు లక్షల కొద్దీ ప్రజల కు బలాన్ని ఇస్తున్నాయి. ఆయన కు ఉన్న అపార వివేకం మరియు జ్ఞానాన్ని సంపాదించడం కోసం పట్టువిడువని అన్వేషణలు సైతం చాలా ప్రేరణాత్మకమైనవిగా ఉన్నాయి. సమృద్ధమైన సమాజాన్ని, ప్రగతి ప్రధానమైన సమాజాన్ని నిర్మించాలి అని ఆయన కన్న కల ను నెరవేర్చడం కోసం మేం మా నిబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 2030612) Visitor Counter : 12