ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు తోసమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 JUN 2024 3:42PM by PIB Hyderabad
పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.
శ్రీ వెంకయ్య నాయుడు కు ఉన్న జ్ఞానాన్ని మరియు దేశ ప్రగతి పట్ల ఆయన కు ఉన్న ఉద్వేగాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో -
‘‘శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు గారి తో సమావేశమయ్యాను. ఆయన తో దశాబ్దాల తరబడి కలసి పని చేసే అవకాశం నాకు లభించింది; ఆయన కు ఉన్న జ్ఞానాన్ని మరియు భారతదేశం యొక్క ప్రగతి పట్ల ఆయన లో ఉన్న ఉద్వేగాన్ని నేను ఎల్లప్పుడూ అభిమానిస్తూ వచ్చాను.
మా మూడో పదవీ కాలానికి గాను వెంకయ్య గారు తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.’’ అని తెలిపారు.
***
DS/RT
(रिलीज़ आईडी: 2028678)
आगंतुक पटल : 111
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam