ప్రధాన మంత్రి కార్యాలయం

శక్తి రంగానికి చెందిన ప్రముఖ సిఇఒ లతో సంభాషించిన ప్రధాన మంత్రి

Posted On: 06 FEB 2024 9:30PM by PIB Hyderabad

గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో శక్తి రంగానికి చెందిన ప్రముఖ సిఇఒలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యంలో నమోదు చేసిన ఒక సందేశంలో;

 

‘‘@IndiaEnergyWeek సందర్భంలో శక్తి రంగానికి చెందినటువంటి ప్రముఖ సిఇఒలతో సంభాషించాను. ఈ రంగంలో భారతదేశం అందించే విస్తృత అవకాశాలను ప్రస్తుతిస్తూ, మరింత వృద్ధిని నమోదు చేసేందుకు సంస్కరణలను మరింత వేగవంతం చేసే దిశలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తాము’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/ST



(Release ID: 2003394) Visitor Counter : 80