ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాని ప్రజలకు తైపూసం శుభాకాంక్షలు తెలిపారు

प्रविष्टि तिथि: 25 JAN 2024 9:03PM by PIB Hyderabad
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు తైపూస‌మ్ సంద‌ర్భంగా త‌న ఆత్మీయ శుభాకాంక్ష‌లు తెలిపారు.
 మురుగన్‌ను నిరంతర ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. 

ప్రధాన మంత్రి X మాధ్యమం లో పోస్ట్ చేసారు:

"తైపూసం ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు! మురుగన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రత్యేక రోజు అందరికీ బలాన్ని,  శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను." అని ప్రధాని తెలిపారు.  

 

(रिलीज़ आईडी: 2000409) आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam