ప్రధాన మంత్రి కార్యాలయం
వికసిత్ భారత్ కుప్రచారకర్తలు గా ఉండవలసింది గా పౌరుల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 NOV 2023 6:00PM by PIB Hyderabad
వికసిత్ భారత్ ప్రచార కర్తలు గా ఉంటూ, అభివృద్ధి తాలూకు సందేశాన్ని వ్యాప్తి చేయండి అని పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో
‘‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కు సంబంధించిన ఆసక్తిదాయకం అయినటువంటి బోలెడంత సమాచారం నమో ఏప్ (NaMo App) లో నమోదు అవుతున్నది. భారతదేశం అంతటా పలు ప్రాంతాల లో ప్రజలు వికసిత్ భారత్ కు ప్రచారకర్తలు గా ఉంటున్నారు; మరి వారి లో ఒకరు గా మీరు కూడా ఉండాలంటూ మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి తాలూకు సందేశాన్ని మరింత గా వ్యాప్తి చేద్దాం.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1982057)
సందర్శకుల సూచీ సంఖ్య : : 112
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam