ప్రధాన మంత్రి కార్యాలయం
నాగాలాండ్ స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షలను తెలియజేసినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 DEC 2023 10:15AM by PIB Hyderabad
నాగాలాండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :
‘‘నాగాలాండ్ ప్రజల కు ఇవే స్థాపన దినం సంబంధి శుభాకాంక్ష లు. ఈ రాష్ట్రం యొక్క ఆకర్షణీయమైనటువంటి చరిత్ర, వర్ణమయ ఉత్సవాలు మరియు స్నేహపూర్ణంగా మెలగేటటువంటి ప్రజలు వేనోళ్ళ ప్రశంసల కు పాత్రం అవుతున్నారు. వృద్ధి మరియు సాఫల్యం ల దిశ లో నాగాలాండ్ యొక్క పయనాన్ని ఈ దినం బలపరచుగాక.’’ అని పేర్కొన్నారు.
*****
DS
(రిలీజ్ ఐడి: 1981587)
సందర్శకుల సూచీ సంఖ్య : : 181
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam