ప్రధాన మంత్రి కార్యాలయం

గోతీలో పాట నుపాడి సంచలనాన్ని సృష్టించిన శ్రీ ఆదిత్య గఢ్ వీ కి ఆయన సంగీతానికి గాను ప్రశంసల నువ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ఖలాసీ ద్వారా ఖ్యాతీ ని సంపాదించుకొన్న శ్రీ ఆదిత్యగఢ్ వీ తో తాను జరిపిన ప్రత్యేక భేటీ ని కూడ ప్రధాన మంత్రి జ్ఞప్తి కితెచ్చుకొన్నారు

Posted On: 03 NOV 2023 9:30PM by PIB Hyderabad

గోతీలో గీతాన్ని ఆలాపించి సంచలనాన్ని సృష్టించినటువంటి శ్రీ ఆదిత్య గఢ్ వీ కి ఆయన సంగీతానికి గాను ప్రశంసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
శ్రీ ఆదిత్య గఢ్ వీ తో తాను జరిపిన ప్రత్యేక భేటీ ని కూడ శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.
శ్రీ ఆదిత్య గఢ్ వీ పాల్గొన్న ఒక వీడియో ను మోదీ స్టోరీ ఎక్స్ హేండల్ లో శేర్ చేయడం జరిగింది. ఆ వీడియో లో శ్రీ ఆదిత్య గఢ్ వీ తాను ఇదివరకు శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి గా తాను ఉన్న కాలం లో తో ఆయన తో జరిపిన విశిష్టమైనటువంటి భేటీ ని గురించి వివరించడాన్ని చూడవచ్చు.
గోతీలో గీతాన్ని పాడిన గాయకుడు శ్రీ ఆదిత్య గఢ్ వీ, శ్రీ నరేంద్ర మోదీ యొక్క నాయకత్వం పట్ల ప్రశంస ను వ్యక్తం చేశారు.
ఎక్స్ మాధ్యం లో మోదీ స్టోరీ అనే ఒక పోస్టు కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘ఖలాసీ కి అపారమైన ప్రజాదరణ లభిస్తోంది. మరి శ్రీ ఆదిత్య గఢ్ వీ తన సంగీతం తో ప్రజల మనస్సుల ను గెలుచుకొంటున్నారు.
ఈ వీడియో ఒక ప్రత్యేక భేటీ తాలూకు జ్ఞాపకాల ను మరో సారి గుర్తు కు తీసుకువస్తుంది.’’ అని ఎక్స్ మాధ్యం లో పేర్కొన్నారు.

 



****


DS/ST



(Release ID: 1974986) Visitor Counter : 193