ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘400 మీ. టి-47’లో స్వర్ణ పతకం సాధించిన దిలీప్కు ప్రధాని ప్రశంసలు

Posted On: 28 OCT 2023 11:24AM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘400 మీ. టి-47’ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న దిలీప్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పురుషుల 400 మీ. టి-47’ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న దిలీప్కు నా హృదయపూర్వక అభినందనలు! అతడు సాధించిన ఈ చారిత్రక విజయం యావద్దేశాన్ని గర్వించేలా చేసింది” అని ప్రధానమంత్రి కొనియాడారు.



(Release ID: 1972647) Visitor Counter : 79