ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ ల-టి35 పోటీ లో కాంస్య పతకాన్ని శ్రీ నారాయణ్ ఠాకుర్ గెలిచినందుకు సంతోషాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 26 OCT 2023 11:24AM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ లు- టి35 పోటీ లో కంచు పతకాన్ని గెలిచిన శ్రీ నారాయణ్ ఠాకుర్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో శ్రీ నారాయణ్ ఠాకుర్ రెండో పతకాన్ని గెలిచిన సందర్భం లో ఆయన కు ఇవే అభినందన లు.

పురుషుల 100 మీటర్ లు-టి35 పోటీ లో ఆయన గెలిచిన ఈ కాంస్య పతకం ఆయన యొక్క అసాధారణమైన ప్రతిభ కు మరియు రాణించాలనే ఆయన యొక్క దృఢ నిశ్చయానికి ప్రమాణం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1971889) Visitor Counter : 62