ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారా ఆసియా క్రీడలు 2022లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించిన నితేష్ కుమార్, తులసిమతి మురుగేశన్ ను అభినందించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 OCT 2023 4:44PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న నితేష్ కుమార్, తులసిమతి మురుగేశన్‌లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ వేదికగా తన సందేశాన్ని విడుదల చేశారు. 
“బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్‌లో అద్భుతమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న నితేష్ కుమార్, తులసిమతి మురుగేశన్‌లకు అభినందనలు" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. వారి విజయాలు మన దేశం శ్రేష్ఠత, సామర్థ్యానికి నిదర్శనం అని అన్నారు.


(रिलीज़ आईडी: 1971773) आगंतुक पटल : 76
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada