ప్రధాన మంత్రి కార్యాలయం
పారా ఆసియా క్రీడలు 2022లో బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించిన నితేష్ కుమార్, తులసిమతి మురుగేశన్ ను అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 OCT 2023 4:44PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న నితేష్ కుమార్, తులసిమతి మురుగేశన్లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ వేదికగా తన సందేశాన్ని విడుదల చేశారు.
“బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్లో అద్భుతమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న నితేష్ కుమార్, తులసిమతి మురుగేశన్లకు అభినందనలు" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. వారి విజయాలు మన దేశం శ్రేష్ఠత, సామర్థ్యానికి నిదర్శనం అని అన్నారు.
(रिलीज़ आईडी: 1971773)
आगंतुक पटल : 76
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada