ప్రధాన మంత్రి కార్యాలయం

పారా ఏశియాన్ గేమ్స్ లో పురుషుల కనూ పోటీ లో కాంస్యపతకాన్ని గెలిచినందుకు శ్రీ గజేంద్ర సింహ్ కు అభినందనల ను తెలియజేసిన ప్రధానమంత్రి 

Posted On: 24 OCT 2023 1:36PM by PIB Hyderabad

పారా ఏశియాన్ గేమ్స్ లో పారా కనూ మెన్స్ విఎల్2 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ గజేంద్ర సింహ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందనల ను తెలియజేశారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

‘‘ఒక చెప్పుకోదగినటువంటి విజయం. పారా ఏశియాన్ గేమ్స్ లో భాగం గా జరిగిన పారా కనూ మెన్స్ విఎల్2 ఈవెంట్ లో కంచు పతకం గెలిచిన శ్రీ గజేంద్ర సింహ్ కు ఇవే అభినందన లు. ఈ కార్యసాధన ను భారతదేశం మెచ్చుకొంటున్నది. ఆయన భావి ప్రయత్నాల లో సైతం రాణించాలని కోరుకొంటూ ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1970908) Visitor Counter : 148