ప్రధాన మంత్రి కార్యాలయం
పోషకాహార లోపంపై పోరాటాన్ని విప్లవాత్మకం చేయడంలో టెక్నాలజీ వినియోగంపై వ్యాసాన్ని షేర్ చేసిన పిఎం
Posted On:
24 OCT 2023 7:54PM by PIB Hyderabad
పోషకాహార లోపంపై పోరాటాన్ని విప్లవాత్మకం చేయడంలో టెక్నాలజీ వినియోగంపై డాక్టర్ వి.కె.పాల్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.
ఆయన ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తూ
‘‘పోషకాహార లోపానికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని విప్లవాత్మకం చేయడంలో టెక్నాలజీ వినియోగం. చక్కని సమాచారంతో కూడిన ఈ వ్యాసంలో డాక్టర్ వి.కె.పాల్ లక్ష్య ఆధారిత, సమర్థవంతమైన కార్యక్రమాలు ఏ రకంగా భిన్నత్వం చూపుతాయి అనేది సమగ్రంగా వివరించారు. మనందరం కలిసి ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1970851)
Visitor Counter : 131
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam