ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల ఫ్రీస్టయిల్ కుస్తీ మహిళల 76 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన కిరణ్ బిష్ణోయ్కు ప్రధాని అభినందన

Posted On: 06 OCT 2023 6:20PM by PIB Hyderabad

   సియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 76 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన కిరణ్‌ బిష్ణోయ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో భారత ప్రతిష్ట మరింత ఇనుమడించింది! ఈ మేరకు మహిళల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 76 కిలోల విభాగంలో కాంస్య పతకం తెచ్చిన కిరణ్‌ బిష్ణోయ్‌ని అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1965271) Visitor Counter : 90