ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల ఆర్చరీ పురుషుల కాంపౌండ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు ప్రధానమంత్రి అభినందన

Posted On: 05 OCT 2023 9:08PM by PIB Hyderabad

   సియా క్రీడల పురుషుల కాంపౌండ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత ఆర్చర్ల జట్టులోని అభిషేక్ వర్మ, ఓజాస్ ప్రవీణ్ దేవ్‌తలే, ప్రథమేష్ జౌకర్‌లను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆర్చరీలో భారత క్రీడాకారుల ప్రతిభ అనుపమానం. పురుషుల కాంపౌండ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన మనవాళ్లను చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నాను! అభిషేక్, ఓజాస్ ప్రవీణ్ దేవ్‌తలే, ప్రథమేష్ జౌకర్‌ @archer_abhishek, Ojas Pravin Deotale and Prathamesh Jawkar విశిష్ట ప్రతిభ ప్రదర్శించారు. నిజంగా ఇదెంతో అద్భుతం! భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1964889) Visitor Counter : 92