ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాంస్యపతకాన్ని గెలిచినందుకు భారతదేశ బాక్సర్ నిక్ హత్ జరీన్ గారి కి అభినందనలను తెలిపినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 OCT 2023 8:27PM by PIB Hyderabad

హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలిచినందుకు గాను భారతదేశానికి చెందిన బాక్సర్ నిక్ హత్ జరీన్ గారి కి అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘అద్భుతమైనటువంటి @nikhat_zareen గారి అపూర్వ నైపుణ్యం మరియు దృఢసంకల్పం లు కాంస్య పతకాన్ని గెలిచేటట్టుగా చేశాయి. ఆమె కు ఇవే అభినందన లు. ఆమె అచంచల నిబద్ధత కు మరియు క్రమశిక్షణ కు ఒక ప్రమాణం గా ఈ పతకం ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1962972) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam