ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడలు 2022 లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో రజత పతకాన్ని సాధించిన మహిళా టీం కి ప్రధాన మంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2023 4:34PM by PIB Hyderabad
హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2022లో 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో రజత పతకాన్ని గెలుచుకున్న సిఫ్ట్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సే, మణిని కౌశిక్లతో కూడిన మహిళా బృందాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంగా తన భారత టీంను ప్రశంసించారు.
"అంకితభావం, ప్రతిభావంతులైన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ మన మహిళల జట్టు ఆసియా క్రీడలలో మంచి యోగ్యతతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వారు అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. సిఫ్ట్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సే, మణిని కౌశిక్లకు అభినందనలు" అని ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.
***
(రిలీజ్ ఐడి: 1961695)
సందర్శకుల సూచీ సంఖ్య : : 148
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam