ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్  విభాగం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ ఐశ్వరీ ప్రతాప్ తోమర్ నుప్రశంసించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2023 2:45PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ ఐశ్వరీ ప్రతాప్ తోమర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

శ్రీ ఐశ్వరీ ప్రతాప్ తోమర్ ఈ అసాధారణమైనటువంటి కార్యాన్ని సాధించడం కోసం బలమైనటువంటి ఇచ్ఛాశక్తి ని మరియు తదేక శ్రద్ధ ను చాటారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అలాగే, ఈ పోటీ లో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం కోసం శ్రీ రుద్రాంక్ష్ పాటిల్ చక్కటి ప్రదర్శన ను ఇవ్వడం గురించి కూడాను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.

****

DS/SK


(రిలీజ్ ఐడి: 1960775) సందర్శకుల సూచీ సంఖ్య : : 117