ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ గేమ్స్ లోపది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించినందుకు శూటర్లు రమితా, మెహులీ ఘోష్ మరియు ఆశీ చౌక్ సే గార్లకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 24 SEP 2023 9:59PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించినందుకు గాను శూటర్ లు రమితా, మెహులీ ఘోష్ మరియు ఆశీ చౌక్ సే గార్లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ఈ కార్యసాధన ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ‘‘ఈ రజత పతకం మీ యొక్క కఠోర శ్రమ మరియు సమర్పణ భావం యొక్క ఫలితం అని చెప్పాలి. ఇదే వరుస ను ఇక ముందు కూడా కొనసాగించండి, అదే జరిగితే మనం #AsianGames2022 లో తళుకులీనుతూ ఉండవచ్చును.’’ అన్నారు.

 

 

***

DS



(Release ID: 1960465) Visitor Counter : 97