ప్రధాన మంత్రి కార్యాలయం
‘నా మట్టి-నా దేశం’ గీతం ప్రతి భారతీయుడి హృదయంలో ప్రతిధ్వనిస్తుంది
Posted On:
01 SEP 2023 8:19PM by PIB Hyderabad
‘నా మట్టి-నా దేశం’ గీతంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“నా మట్టి-నా దేశం’ #MeriMaatiMeraDesh గీతం ప్రతి భారతీయుడి హృదయంలో ప్రగాఢంగా ప్రతిధ్వనిస్తుంది. మన ప్రియమైన దేశం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఇది గుర్తుచేస్తుంది. భవిష్యత్తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ కార్యక్రమాన్ని మనమంతా సమష్టిగా విజయవంతం చేద్దాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1954482)
Visitor Counter : 133
Read this release in:
Kannada
,
Marathi
,
Bengali
,
Urdu
,
English
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam