ప్రధాన మంత్రి కార్యాలయం
చంద్రయాన్-3 విజయం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు.. సామర్థ్యాలకు ప్రతిబింబం: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 AUG 2023 7:25PM by PIB Hyderabad
చంద్రయాన్-3 విజయం 140 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు.. సామర్థ్యాలకు ప్రతిబింబమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ సందేశాన్ని ప్రజలతో పంచుకుంటూ:
“చంద్రయాన్-3 విజయం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, సామర్థ్యాలకు అద్దం పడుతుంది. సరికొత్త దిగంతంలోకి.. అంతరిక్షం అంచులకు మన పయనం భారతదేశం గర్వించదగిన క్షణం!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1951966)
సందర్శకుల సూచీ సంఖ్య : : 170
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam