ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం మరింతగా అధిక వృద్ధి సాధించాలన్నతన ప్రబల కాంక్ష తో పాటు ప్రపంచ స్థాయి లో ఒక ఉజ్జ్వల స్థలంగా ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 16 JUL 2023 5:58PM by PIB Hyderabad

‘‘భారతదేశం ఈ దశాబ్దపు ప్రవర్థమాన బజారు గా మారుతుందా?’’ అనే శీర్షిక తో కేపిటల్ గ్రూపు వెలువరించిన వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘యువజనులు మరియు నవ పారిశ్రమికవేత్త లు ఈ 9 అంశాల ను చూసి ఆకర్షితులు అవుతారు. మరి అవును, భారతదేశం మరింత ఎక్కువ వృద్ధి ని సాధించాలన్న తన ప్రబలమైన కాంక్ష తో ప్రపంచ స్థాయి లో ఒక ఉజ్జ్వల స్థలం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/AK



(Release ID: 1940098) Visitor Counter : 128