ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం యొక్క జిడిపి లో బ్లూ ఇకానమి తాలూకుతోడ్పాటు ను గురించిన వ్యాసం

Posted On: 08 JUN 2023 7:10PM by PIB Hyderabad

వరల్డ్ ఓశన్ డే సందర్భం లో కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం శేర్ చేసింది.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం ఏ విధం గా తన విస్తారమైనటువంటి సముద్ర తీర ప్రాంతం తో పాటు సముద్ర సంబంధి వనరుల ను బ్లూ ఇకానమి యొక్క శక్తి ని ఉపయోగించుకోవడం పై శ్రద్ధ ను వహిస్తున్నదీ కేంద్ర మంతి శ్రీ @KirenRijiju గారు వివరించారు.’’ అని పేర్కొంది.

 

***

DS



(Release ID: 1931066) Visitor Counter : 102