ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో సమావేశమైన రెనెసాస్ ఇలెక్ట్రానిక్స్ సిఇఒ శ్రీ తోశీ శిబాతా

నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2023 8:39PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో రెనెసాస్ ఇలెక్ట్రానిక్స్ సిఇఒ శ్రీ తోశీ శిబాతా న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

 

 

రెనెసాస్ ఇలెక్ట్రానిక్స్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘@RenesasGlobal యొక్క సిఇఒ శ్రీ తోశి శిబాతా తో ఒక ఫలప్రదమైనటువంటి సమావేశం జరిగింది. మేం సాంకేతిక విజ్ఞ‌ానం, నూతన ఆవిష్కరణ లు మరియు సెమికండక్టర్స్ జగతి లో భారతదేశం యొక్క ప్రగతి కి సంబంధించిన అంశాలపైన చర్చించాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS


(రిలీజ్ ఐడి: 1924067) సందర్శకుల సూచీ సంఖ్య : : 179