ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రత్నీపోరా కు రైలు సదుపాయం ఏర్పడడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2023 6:14PM by PIB Hyderabad

అవంతీపోరా మరియు కాకాపోరా మధ్య గల రత్నీపోరా స్టేశన్ లో రైళ్ళ ను ఆపాలంటూ దీర్ఘ కాలం గా వినవస్తున్న డిమాండు ఆఖరు కు నెరవేరింది అంటూ రైల్ వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ సందేశం లో తెలియ జేసింది. ఈ స్టేశన్ లో రైళ్ళ ను ఆపడం మొబిలిటీ ని సులభం చేయడం ఒక్కటే కాకుండా ఆ ప్రాంతం లో రాక పోకల ను కూడా మెరుగు పరచగలుగుతుంది.

 

రైల్ వే ల మంత్రిత్వ శాఖ యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘జమ్ము, కశ్మీర్ లో కనెక్టివిటీ మరింత బలపడుతుందన్న దృష్టి లో చూస్తే ఇది ఒక మంచి కబురు అని చెప్పాలి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 1923667) సందర్శకుల సూచీ సంఖ్య : : 179