ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో బొగ్గు ఉత్పత్తి లో వృద్ధి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
03 MAY 2023 8:01PM by PIB Hyderabad
భారతదేశం లో మొత్తం బొగ్గు ఉత్పత్తి 2018-19 ఆర్థిక సంవత్సరం లోని 728.72 ఎమ్ టి తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం లో దాదాపు గా 23 శాతం వృద్ధి తో 893.08 ఎమ్ టి స్థాయి లో భారీ వృద్ధి ఉన్నట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ లో తెలిపింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ,
‘‘ఈ రంగాని కి మరియు భారతదేశం యొక్క సమగ్ర ఆర్థిక ప్రగతి కి కూడా ను చాలా మంచిదైనటువంటి కబురు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
More details can be found at
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1921628
***
DS
(Release ID: 1921874)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam