ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 254 ‘4జి’ మొబైల్ ట‌వ‌ర్ల ఏర్పాటుపై ప్రధానమంత్రి హర్షం

Posted On: 23 APR 2023 9:46AM by PIB Hyderabad

   రుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 254 ‘4జి’ మొబైల్ ట‌వ‌ర్లు ఏర్పాటు చేయడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ టవర్లన్నింటినీ జాతికి అంకితం చేసినట్లు కేంద్ర మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు వరుస ట్వీట్ల ద్వారా తెలిపారు. వీటిద్వారా రాష్ట్రంలోని 336 మారుమూల గ్రామాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి ట్వీట్లపై స్పందనగా పంపిన సందేశంలో:

“అరుణాచల్‌ ప్రదేశ్‌లో అనుసంధానం మెరుగు దిశగా సంతోషం కలిగించే వార్తలివి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

******

DS/ST



(Release ID: 1919022) Visitor Counter : 166