ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధరిత్రి దినోత్సవం నేపథ్యంలో మెరుగుకు కృషి చేస్తున్నవారికి ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 22 APR 2023 9:19AM by PIB Hyderabad

   రిత్రి దినోత్సవం సందర్భంగా భూగోళంపై పరిస్థితుల మెరుగుకు అవిరళ కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇవాళ ధరిత్రి దినోత్సవం.. ఈ సందర్భంగా మన భూగోళంపై పరిస్థితులను చక్కదిద్దడానికి కృషిచేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను. ప్రకృతితో సామరస్యంగా జీవించడం మన సంస్కృతిలో అంతర్భాగం. దీనికి అనుగుణంగా సుస్థిర ప్రగతి ప్రయాణం సాగించేందుకు భారతదేశం సదా నిబద్ధతతో ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1918780) आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam