ప్రధాన మంత్రి కార్యాలయం

వందేభారత్‌పై పౌరుడి వీడియోను పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 16 APR 2023 10:07AM by PIB Hyderabad

   వందే భారత్‌ ఎక్స్‌’ప్రెస్‌ రైలులో తన ప్రయాణ అనుభవాన్ని పంచుకుంటూ ఒక పౌరుడు  ట్వీట్‌ చేసిన వీడియోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు వందే భారత్‌ రైలుపై పత్రికా సమాచార సంస్థ (పిఐబి), రాజస్థాన్‌ విభాగం ట్వీట్‌ను మళ్లీ ట్వీట్‌ ద్వారా పంచుకుంటూ పంపిన సందేశంలో:

“వందే భారత్‌ రైలులో ఆర్‌జె సూఫీ పంచుకున్న ప్రయాణ అనుభవం వీడియోను నేనెంతో ఆస్వాదించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1917148) Visitor Counter : 128