ప్రధాన మంత్రి కార్యాలయం

నుమాలిగఢ్‌ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం తొలి అతి భారీ పరిమాణ సామగ్రి రవాణాపై ప్రధానమంత్రి హర్షం

Posted On: 14 APR 2023 8:59AM by PIB Hyderabad

   నుమాలిగఢ్‌ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం భారత-బంగ్లాదేశ్‌ అధికారిక మార్గంలో అతిభారీ సామగ్రిని పాండు మల్టీమోడల్‌ పోర్టుకు చేర్చడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు కేంద్ర రేవులు-నౌకాయానం-జలమార్గాల మంత్రిత్విశాఖ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఇదొక ప్రశంసనీయ సాహసం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1916596) Visitor Counter : 133