ప్రధాన మంత్రి కార్యాలయం
రౌర్కెలాలో ఆది మహోత్సవంపై ట్వీట్ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 APR 2023 11:33AM by PIB Hyderabad
దేశానికి గర్వకారణమైన గిరిజన తెగల సంస్కృతి-వారసత్వాల గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.
ఈ అంశంపై శాసనసభ్యుడు భవానీ శంకర్ భోయి పోస్ట్ చేసిన ట్వీట్కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
“ఇది ఒడిషాలోని రౌర్కెలాలో నిర్వహిస్తున్న ఆది మహోత్సవ్ సంబంధిత ఆసక్తికర ట్వీట్. మన గిరిజన సమాజం సంస్కృతి-వారసత్వంపై భారతదేశం ఈ సందర్భంగా గర్విస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1914891)
आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam