ప్రధాన మంత్రి కార్యాలయం

స్టాండ్-అప్ ఇండియా కు 7 సంవత్సరాలు కావడం గురించి మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 05 APR 2023 1:36PM by PIB Hyderabad

షెడ్యూల్డు కులాలు (ఎస్ సి)/షెడ్యూల్డు తెగల (ఎస్ టి) సముదాయాలకు సాధికారిత ను కల్పిలంచడం లో మరియు మహిళల సశక్తీకరణ కు పూచీ పడడం లో స్టాండ్-అప్ ఇండియా కార్యక్రమం పోషించినటువంటి పాత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంగీకరించారు. స్టాండ్-అప్ ఇండియా ఈ రోజు న 7 సంవత్సరాల ను పూర్తి చేసుకొన్నది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు మనం #7YearsofStandUpIndia ను జరుపుకొంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం ఎస్ సి/ఎస్ టి సముదాయాల కు సాధికారిత ను కల్పించడం లోను, మహిళల సశక్తీకరణ కు పూచీ పడడం లోను పోషించినటువంటి పాత్ర ను మనం గుర్తిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్యమ భావన ను సైతం వృద్ధి చెందింప చేసింది దీనతో మన ప్రజలు ధన్యులు అయ్యారు.’’ అని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం  at https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1913705

 

***

DS



(Release ID: 1913919) Visitor Counter : 164